Exclusive

Publication

Byline

ఫార్మా కంపెనీలో పేలుడు: 34కు చేరిన మృతుల సంఖ్య

భారతదేశం, జూలై 1 -- సంగారెడ్డి (తెలంగాణ), జూలై 1: సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 34కి పెరిగిందని ఒక సీనియర... Read More


గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: మీనా మాట నిల‌బెట్టిన బాలు -రౌడీతో రోహిణి డీల్ -బెడిసికొట్టిన శోభ‌న ప్లాన్‌

భారతదేశం, జూలై 1 -- తాళిబొట్టు మార్చే ఫంక్ష‌న్‌ను రోహిణితో మొద‌లుపెట్టాల‌ని ప్ర‌భావ‌తి అనుకుంటుంది. రోహిణి తండ్రి రాక‌పోవ‌డంతో ఆమె టెన్ష‌న్ పెరిగిపోతుంది. ఫంక్ష‌న్‌లో ఏదో గొడ‌వ జ‌రుగుతుంద‌ని నా సిక్త్... Read More


ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా పి.వి.ఎన్. మాధవ్ ఏకగ్రీవం

భారతదేశం, జూలై 1 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొత్త సారథి రాబోతున్నారు. సీనియర్ బీజేపీ నాయకులు పి.వి.ఎన్. మాధవ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా డీ. పురందేశ్వరి స్థానంలో బాధ్యతలు చేపట... Read More


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్.రాంచందర్ రావు

భారతదేశం, జూలై 1 -- హైదరాబాద్: తెలంగాణ బీజేపీకి కొత్త సారథి రాబోతున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు తెలంగాణ భారతీయ జన... Read More


బరువులు మోస్తూ కరీనా కపూర్ కసరత్తు.. అభిమానుల ప్రశంసలు

భారతదేశం, జూలై 1 -- బాలీవుడ్ తార కరీనా కపూర్ చేసిన ఓ శక్తిమంతమైన వర్కవుట్ వీడియో ఇప్పుడు ఆమె అభిమానులను కట్టిపడేస్తోంది. ఈ వీడియోలో ఆమె బలం పెంచే శిక్షణ (strength training)తో కూడిన వ్యాయామాలు చేశారు. ... Read More


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాంచందర్ రావు

భారతదేశం, జూలై 1 -- హైదరాబాద్, జూలై 1: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఏబీవీపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ... Read More


ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పీవీఎన్ మాధవ్

భారతదేశం, జూలై 1 -- అమరావతి, జూలై 1: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత పీవీఎన్ మాధవ్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. డీ. పురందేశ్వరి స్థానంలో ఆయన ఈ పదవిలోకి వచ్చారు. ఎన్నికలను ప... Read More


గల్లంతైన కుటుంబ సభ్యుల కోసం 7 నెలల గర్భిణి పడిగాపులు

భారతదేశం, జూలై 1 -- హైదరాబాద్, జూలై 1: సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో జరిగిన విధ్వంసకర పేలుడు తర్వాత బీహార్‌కు చెందిన పూజా కుమారి తీవ్ర వేదనతో ఎదురుచూస్తోంది. ఏడు నెలల గర్భిణి అయి... Read More


క్యాన్సర్ మళ్ళీ ఎందుకు వస్తుంది? మన శరీరంలోనే దాగున్న 3 కారణాలు.. డాక్టర్ చెబుతున్నదిదే

భారతదేశం, జూలై 1 -- క్యాన్సర్‌ను ఒకసారి జయించిన తర్వాత కూడా అది మళ్ళీ తిరగబెడుతుందేమో అనే భయం చాలామందిలో ఉంటుంది. నిజంగానే, క్యాన్సర్ తిరిగి రావడానికి మన జన్యువులు, జీవనశైలి పాత్ర పోషిస్తాయా? క్యాన్సర... Read More


సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్‌పై తదుపరి విచారణకు హైకోర్టు స్టే

భారతదేశం, జూలై 1 -- అమరావతి: సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి తో పాటు మిగిలిన వారిపై కూడా తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేస... Read More